నాగార్జున కథానాయకుడుగా వీరూపోట్ల దర్శకత్వంలో డి.శివప్రసాదరెడ్డి నిర్మిస్తున్న ‘రగడ’ పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన ఆడియో వేడుకలో నాగార్జున, డాఅక్కినేని నాగేశ్వరరావు, నిర్మాత డి.శివప్రసాదరెడ్డి, వీరూపోట్ల, తమన్, నాగచైతన్య, సుమంత్, సుశాంత్, అఖిల్, బ్రహ్మానందం, ఆలీ, కాజల్, ఆదిత్య దయానంద్, సి.కళ్యాణ్, చిత్ర కథానాయికలు...అనుష్క, ప్రియమణి, ఛార్మి తదితరులు పాల్గొన్నారు. ఆడియో తొలిసిడిని ఏఎన్నార్ ఆవిష్కరించి నాగార్జునకి అందించారు. అనంతరం ఏఎన్నార్ మాట్లాడుతూ ‘యువతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించిన టైటిల్ ‘రగడ’. ఈ చిత్రానికి యువసంగీత దర్శకుడు తమన్ అద్భుతమైన స్వరాలు అందించారు. నేను సినీపరిశ్రమలోకి రావడానికి కారకుడైన ఘంటశాల బలరామయ్య మనువడు ఇతడే అని ముందుగా తెలియదు.
కింగ్ నాగ్ రగడ ఆడియో ఆవిష్కరణ
Written By Mr.D.S on Tuesday, November 30, 2010 | 9:14 PM
నాగార్జున కథానాయకుడుగా వీరూపోట్ల దర్శకత్వంలో డి.శివప్రసాదరెడ్డి నిర్మిస్తున్న ‘రగడ’ పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన ఆడియో వేడుకలో నాగార్జున, డాఅక్కినేని నాగేశ్వరరావు, నిర్మాత డి.శివప్రసాదరెడ్డి, వీరూపోట్ల, తమన్, నాగచైతన్య, సుమంత్, సుశాంత్, అఖిల్, బ్రహ్మానందం, ఆలీ, కాజల్, ఆదిత్య దయానంద్, సి.కళ్యాణ్, చిత్ర కథానాయికలు...అనుష్క, ప్రియమణి, ఛార్మి తదితరులు పాల్గొన్నారు. ఆడియో తొలిసిడిని ఏఎన్నార్ ఆవిష్కరించి నాగార్జునకి అందించారు. అనంతరం ఏఎన్నార్ మాట్లాడుతూ ‘యువతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించిన టైటిల్ ‘రగడ’. ఈ చిత్రానికి యువసంగీత దర్శకుడు తమన్ అద్భుతమైన స్వరాలు అందించారు. నేను సినీపరిశ్రమలోకి రావడానికి కారకుడైన ఘంటశాల బలరామయ్య మనువడు ఇతడే అని ముందుగా తెలియదు.
Labels:
సినిమాలు

Post a Comment